ఘాజీని వీక్షించిన కేంద్రమంత్రి

మరిన్ని వార్తలు

విమర్శకుల ప్రశంసలతో పాటు కల్లెక్షన్స్ పరంగా కూడా అందరి మన్ననలు అందుకుంటున్న భారతదేశ తొలి సబ్ మెరైన్ చిత్రం ఘాజీ.

ఈ సినిమాని నేడు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రసాద్ ల్యాబ్స్ లో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈ చిత్రం వీక్షించాక, దేశంలోని యువతకు ఇలాంటి చిత్రాలు దేశభక్తిని పెంపొందించేవిగా ఉంటాయి అని పేర్కొన్నారు.

కమర్షియల్ విలువలకి ప్రాధాన్యం ఇవ్వకుండా ఇటువంటి దేశానికి ప్రయోజనం కలిగించే సినిమాని ప్రజలకి అందించేందుకు ముందుకి వచ్చిన నిర్మాతలకి, దర్శకుడికి, నటీనటులకి ఆయన తన అభినందనలు తెలిపారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS