శర్వానంద్-మెహ్రీన్ జంటగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం- మహానుభావుడు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ఈ నెల 29వ తేదిన విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని రేపు విడుదల చేయనున్నారు.
శర్వానంద్-మెహ్రీన్ జంటగా మారుతీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం- మహానుభావుడు. ఈ చిత్రాన్ని దసరా సందర్భంగా ఈ నెల 29వ తేదిన విడుదల చేసేందుకు నిర్ణయించారు. ఇక ఈ చిత్రానికి సంబందించిన ట్రైలర్ ని రేపు విడుదల చేయనున్నారు.
JOIN THE iqlik movies CONVERSATION
To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS