జనసేనని పవన్ కళ్యాణ్ తాజాగా రైతు ఆత్మహత్యల పై తన ట్వీట్ల వర్షం కురిపించాడు.
ఈ సారి మాత్రం తన ట్వీట్లలో టార్గెట్ గా బీజేపీ ప్రభుత్వాన్ని అలాగే దక్షణాది రాష్ట్రాల పై వారు సవితి ప్రేమ ప్రదర్శిస్తున్నారని దుయ్యబట్టాడు.
మీరు చూడండి, పవన్ ట్వీట్స్-