లోకనాయకుడు కమల్ హసన్ పైన తమిళనాడు కు చెందినా ఒక ధార్మిక సంస్థ కోర్టులో పిల్ దాఖలు చేసింది.
అందుతున్న సమాచారం ప్రకారం, ఒక సందర్భంలో కమల్ హసన్ మహాభారతంలోని ద్రౌపదిని పై చేసిన కామెంట్స్ తమ మనోభావాలు దెబ్బతినేల ఉన్నాయని తమిళనాడు కి చెందిన హిందు మక్కల్ కట్చి అనే సంస్థ కోర్టులో పిల్ వేసింది.
అదే సమయంలో ఇలాంటి బాధ్యతరాహిత్యమైన కామెంట్స్ చేసినందుకు యాంటీ-హిందు గా కమల్ ని అభివర్ణించారు. ఇప్పటికే నాస్తికుడైన కమల్ పైన అనేక ధార్మిక సంస్థలు కేసులు వేశాయి.
మరి ఈ కేసుని కమల్ ఎలా ఎదురుకోనున్నాడో వేచి చూడాలి!