రైతుల కోసం విశాల్ సంచలన నిర్ణయం

మరిన్ని వార్తలు

విశాల్- ఇప్పుడు ఇతను ఒక సాధారణ హీరో గానే కాకుండా నడిగర్ సంఘం ప్రాధాన కార్యదర్శి అలాగే తమిళ చిత్రాల నిర్మాతల మండలి అధ్యక్షుడిగా వార్తల్లో నిలిచిన వ్యక్తి.

ఇక తను అధ్యక్షుడిగా పదవి స్వీకరించగానే రైతుల కోసం ఒక సంచలన నిర్ణయం చేశాడు. అదేంటంటే,  ఒక రోజు అమ్ముడయిన ప్రతి టికెట్ నుండి ఒక రూపాయి రైతుల సంక్షేమ నిధికి ఇవ్వనున్నట్టు తెలిపాడు.

అయితే తమిళ రైతులు ఎన్నడు చూడని కరువు చూస్తున్నారు. దీనితో వారు ఢిల్లీ లో తమ గోడు పట్టించుకోమని    నిరసన తెలుపుతున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ సహా నడిగర్ సంఘం సభ్యులు రైతులకి తమ సంఘీభావం తెలియచేశారు.
 

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS