పవన్ కళ్యాణ్ పాదయాత్ర ఎక్కడినుండో తెలుసా...

మరిన్ని వార్తలు

ప్రశ్నించడానికే ప్రజల మధ్యకి వస్తున్నాను అని జనసేన పార్టీని స్థాపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2019లో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ప్రజల్లోకి వెళ్ళి వారి కష్టాలని, బాధలని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగానే త్వరలోనే తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయ స్వామీ దేవాలయం నుండి పాదయాత్ర మొదలుపెట్టనున్నట్టు ట్విట్టర్ ద్వారా తెలిపాడు.  

ఇక దీని ప్రకటన మీరు చూడొచ్చు- 



గతంలో పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం పార్టీ తరపున తెలంగాణ ప్రాంతంలోనే ఎక్కువగా ప్రచారం చెయ్యడం ఇప్పుడు కూడా ఆయన తన స్వంత పార్టీ పెట్టుకుని ఈ ప్రాంతం నుండి తన రాజకీయ ప్రస్తానం మొదలుపెట్టనుండడం ఆసక్తికరంగా మారింది.

మరి ఈయన పాదయాత్ర ఆయనకీ రాజ్యాధికారం కట్టబెడుతుండా లేదా అన్నది తెలియాలంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS