ప్రాణాపాయం నుండి భయటపడ్డ లెజండరీ నటుడు

మరిన్ని వార్తలు

లెజండరీ నటుడు అయిన దిలీప్ కుమార్ ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు.

వివరాల్లోకి వెళితే, కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడంతో ఆయనని ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో ఈ మధ్యనే చేర్పించిన సంగతి విదితమే. ఇక ఆసుపత్రిలోచేరిన రెండు రోజులకి ఆయన ఆరోగ్య క్షీణించడంతో అందరు ఆందోళన చెందారు.

వైద్యుల చేసిన కృషి ఫలితంగా ఆయన ప్రాణాపాయ స్థితి నుండి మామూలు స్థితికి వచ్చారు. ICU నుండి జనరల్ వార్డుకి మార్చిన ఒకరోజు తరువాత ఆయనని డిశ్చార్జ్ చేశారు.

ఈ సందర్భంగా ఆయన సతీమణి నటి అయిన సైరా భాను డాక్టర్లకి, ఆయన ఆరోగ్యం మెరుగుపడాలి అని ప్రార్దించిన అభిమానులకి, శ్రేయోభిలాషులకి కృతజ్ఞతలు చెప్పారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS