సావిత్రిలో ఇద్దరు డైరెక్టర్లు

మరిన్ని వార్తలు

మహానటి సావిత్రి జీవితాన్ని ఆధారం చేసుకొని చేస్తున్న ‘మహానటి’ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది.

ఈ చిత్రంలో టైటిల్ పాత్ర పోషిస్తున్న ‘కీర్తి సురేష్’తో పాటు సమంతా కూడా ఒక ముఖ్య పాత్రలో మెరవనుంది. ఇదిలావుండగా సావిత్రి సమకాలికులు ప్రముఖ నిర్మాతలు అయిన KV Reddy & LV Prasad పాత్రల్లో ఇప్పటి దర్శకులైన అవసరాల శ్రీనివాస్ & క్రిష్ నటిస్తున్నారు.

దీనితో ఈ చిత్రంలో నటించే ప్రముఖుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతున్నది. ఇప్పటికే ఈ చిత్రంలో మోహన్ బాబు అలాగే మరికొంతమంది స్టార్ నటులు నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS